🙏Fwd to All Brahmin Contacts🙏
ఈ రోజు ప్రకటించిన UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలలో హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని REFLECTIONS IAS అకాడమీ , 15 ఆల్ ఇండియా ర్యాంకులతో విజయ దుందుభి మ్రోగించిందని , అకాడమీ ఫౌండర్ అండ్ మెంటార్ శ్రీరామ్ ముప్పాళ్ల మరియు Academy Director
Dr.గడియారం వివేకానందశర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో టాప్ ర్యాంకు 22 సాధించిన Dr G V S PAWAN DATTA, మరియు వందలోపు ర్యాంకులు సాధించిన సాయి ఆశ్రీత్ (AIR 40 ) , మల్లిడి శ్రీ ప్రణవ్(AIR 60 ), ఉత్కర్ష కుమార్ (AIR 78 ) ల తో పాటుగా అల్ ఇండియా ర్యాంకులు శ్రేయ శశాంక్ ( 192 ) , జయసింహ రెడ్డి ( 217 ) , ఆశ్రిత ( 315 ) , శ్రవణ్ కుమార్ రెడ్డి ( 426 ) ,సాయి కిరణ్ ( 460 ), భువన ప్రణీత్ ( 510 ) ,రుత్విక్ సాయి ( 558 ),దీప్తి చౌహన్ ( 630 ) , రవి కిరణ్ ( 694 ) , భార్గవ్ (772 ), ప్రణయ్ కుమార్ ( 885 ) సాధించిన అభ్యర్థులు మన Reflections IAS Academy విద్యార్థులే అవడం హర్షణీయమని వారు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 6 గురు IAS, మరో 8 మంది IPS అధికారులవుతారు.
గత సంవత్సరం కూడా ఈ మా అకాడమీ నుంచి ఆరుగురు అభ్యర్థులు (2 IAS + 2 IPS + 1 IFS + 1 IRS ) సర్వీస్ సాధించారు అని , ఈ ఏడాది సాధించిన 15 ర్యాంకుల స్పూర్తితో భవిష్యత్తులో మరింత మంది అభ్యర్థులు విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.
ANTHROPOLOGY Optional Batch (online & Offline) by Dr. GADIYARAM VIVEKANANDA SIR
from 5th June’23.
Mains Test Series & Interview Guidance from 5th June’23
Visit us on: www.reflectionsiasacademy.in
Subscribe to our YouTube channel:
Reflections IAS Academy
Contact: 9491617753
24tH May 2023 :
అందరికీ నమస్కారము
దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు చక్కటి బ్రాహ్మణ భోజనము, ఉల్లి వెల్లుల్లి లేకుండా అందజేస్తాము.
మీరు చేయవలసినదల్లాఒక్కరోజు ముందుగా మాకు తప్పక తెలియచేయవలెను.
మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్స్, భోజనం,పులిహార,దద్దోజనం అందజేస్తాము.
విజయవాడ:
బాలా త్రిపుర సుందరి
9346021045
సికింద్రాబాద్: ప్రసన్న గారు 93467 47694
వరంగల్: హేమ గారు
97031 00005
వైజాగ్ :భువనేశ్వరి గారు 88860 86366
వైజాగ్ : సాయిశర్మ
70323 24851
తిరుపతి :లక్ష్మి గారు
99598 59227
తిరుపతి :నాగరాజు గారు
99491 89087
రాజమండ్రి :ప్రసన్న గారు
63040 49434
గుంటూరు :రాజేశ్వరి గారు
63000 70049
నెల్లూరు :రాధాగారు
93469 43145
అనంతపూర్ : సరళ గారు
837439 22377
వారణాసి : లక్ష్మి గారు
89856 67737
షిర్డీ : అనిల్ గారు
95111 11585
విజయనగరం : 7675883368
ఒరిస్సా :లహరి గారు
70081 79751
నలుగురికి ఉపయోగపడే పోస్ట్ అండి దయచేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి
Running Notes :
10th May 2023
BANDARU RAMPRASADA RAO GARU :
బ్రాహ్మణ పరిషత్ శ్రీ రఘు రామ శర్మ గారి పి. ఏ గారి ద్వారా ఆహ్వానం అందింది…అయితే 17 వ తేదీన ముందు నిర్ణయించిన ప్రకారం ప్రజ్ఞా పూర్ అమృత గార్డెన్ లో 51 మందికి షష్ఠిపూర్తి కార్యక్రమం ఉంది…నిర్వాహకున్ని నేనే కాబట్టి అథితులు చాలా మందికి ఏర్పాట్లు చూడాలి…పెద్దలు రమణాచారి గారికి ఈ విషయం తెలుపు తాను…మా సంఘం తరఫున మా ప్రధాన కార్యదర్శి గారిని ఈ సమావేశం లో పాల్గొనే లా ప్రయత్నం చేస్తాం…ఇప్పుడు మాకున్న సమస్య…1984 లో పట్వారీ గిరి వ్యవస్థ ఎత్తి వేశాకా రాత్రికి రాత్రే పట్వారీల ఇంటి మీద పడి రికార్డులు ఎత్తు కెళ్ళి వీధిన పడేసారు…ఆ పరిణామం తో వీధిన పడి కోర్టు మెట్లు ఎక్కి గత నలభై ఏళ్ళు గా చిక్కి శల్యమై ఇప్పుడు 85 ఏళ్ళ వయసులో దాదాపు 265 మంది మాజీగా మారిన పట్వారీలు ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా అనే ఆశతో ఉన్నారు…ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని గౌరవ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ద్వారా వారి ఎజెండా లో ఈ విషయాన్ని చేర్చేలా చైర్మెన్ బ్రహ్మశ్రీ కే.వి. రమణ చారి గారి కి విన్నవించడానికి ఫైల్ సిద్ధం చేశాం..సర్ ని తగు సమయం అడగబోతున్నాం..
వినమ్రత తో బండారు రాం ప్రసాద్ రావు
=====================
స్తంభాద్రి ఖమ్మం వారు నిర్వహించు రాష్ట్రస్థాయి పురోహిత బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్
నియమాలు :
1. ఈ టోర్నమెంట్ హార్ట్ టెన్నిస్ బాల్ తో, లీగ్ పద్ధతిలో జరుగును.
2. అంపైర్ల నిర్ణయమే తుది నిర్ణయం.
3. టీం 15 మందిలో 11 పురోహితులు, 4 బ్రాహ్మణులను తీసుకోవచ్చును. మ్యాచ్ లో 2 బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి.
4.మొదటి బహుమతి రూ. 50,000లు, రెండవ బహుమతి రూ.30,000లు, సెమీస్ కు వచ్చిన 2 టీమ్స్ కు రూ.10,000. 5. బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్సమెన్, మ్యాన్ అఫ్ ది సిరిస్ కు బహుమతులు కలవు.
6. టోర్నమెంట్ ఆర్గనైజర్స్ చెప్పిన విధంగా అందరూ సహకరించవలెను. ఇది స్నేహపూర్వకంగా నిర్వహించు టోర్నమెంట్.
7. వసతి, భోజనం కలదు.
8. ఎటువంటి డ్రెస్ కోడ్ లేదు. (షాట్ తో అనుమతి లేదు. )
9. రీ మ్యాచ్ లు లేవు.
10. ఎంట్రీ ఫీజు రూ.6000
11. టోర్నమెంట్ జూలై 5 నుండి 8 వరకు నిర్వహించబడుతుంది. జూలై 9 – రిజర్వ్ డే.
12. షెడ్యూల్ పూర్తయిన తర్వాత, దాని ప్రకారం మ్యాచ్లు నిర్వహిస్తారు. ఎటువంటి మార్పులు ఉండవు.
13. టోర్నమెంట్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా జరగాలి. అలా వివాదాలు పెట్టుకున్న టీమ్స్ ని టోర్నమెంట్ నుంచి తీసివేయబడును.
ఇట్లు , టోర్నమెంట్ ఆర్గనైజర్స్
సాయినాథ్ శర్మ -9666802118
ప్రశాంత్ – 9666060335
అనిరుధ్ -7337413579
గమనిక: 15 -6-2023 వరకు మీ టీమ్స్ చెప్పగలరు. టోర్నమెంట్లో 12 టీమ్స్ వరకే తీసుకోవటం జరుగుతుంది.
========================
దేవుడి చిత్ర పటాల పరిశోధన గృహము.
మీ ఇంట్లో లేదా మీ ప్రాంతం లో ఎక్కడ పడితే అక్కడ దేవుడి ఫోటోలు పడి ఉన్నాయా ? హిందువుగా నీ బాధ్యత తెలుసుకో, అవి శుభ్రం చేసి మాకు పంపండి, మీ ఇంట్లో దేవుని పటాలు ఎక్కువ ఉన్నాయా ?
ప్రతి ఇంట్లో లేదా ఎక్కడో చెట్ల వద్ద దేవుని పటాలు ఎక్కువై , కొన్ని ఛిద్రమైనవి ఉంటాయి ..
అవి అలా పడేయరాదు. వాటిపై ఉమ్మి వెయ్యడం లేదు ఇతర చెత్త వెయ్యడం లాంటివి చేస్తే ఆ పాపం దేవుడి ఫోటోలు పడేసే వారికే వస్తుంది.
కనుక మీ దృష్టిలో ఎక్కడైనా అలాంటివి కలిపిస్తే కాస్త ఓపికగా ఆ పటాలను , భిన్నం ఐన విగ్రహాలను మాకు పంపండి
దీనికోసం మళ్ళీ మాపై ఎంక్వైరీ లేదా అనుమానాలతో ఫోన్ చెయ్యకండి దయచేసి , చెప్పిన పని చెయ్యండి చాలు
ముందుగా హిందూ దేవుళ్ళ ఫోటోలను మీ ఇంట్లో లేదా బయట ఎక్కడైనా మీరు గుర్తిస్తే ఫోటో తీసి మాకు వాట్సాప్ చెయ్యండి.
లింక్ లో డిటైల్స్ పంపండి.
దైవానుగ్రమ్
దేవుడి చిత్ర పటాల పరిశోధన గృహము.
మీరు ఓలా , ఉబర్ లేదా మీ స్వంత వాహనం లో మాకు పంపవచ్చు ..
మీరు ఎం పంపుతున్నారో ఒక ఫోటో తీసి , మంచిగా క్లీన్ చేసి , పాక్ చేసి పంపాలి. దేవుడి ఫోటోలు కాకుండా చెత్త మొత్తం పంపరాదు. పగిలిన అద్దాలు పంపరాదు. మీరు ముందుగా ఈ క్రింది లింక్ లో వివరాలు రాసి, మీరు దేనికోసం ఈ ఫోటోలు మాకు పంపుతున్నారో రాయండి.
శ్రీ గిరిప్రసాద్ గారికి నమస్సులు.
అందరూ రఘు అంటారు. నేను ఒక సాధారణ, అతి సామాన్య వ్యక్తిని. విజయవాడలో ఉంటాను.
మీ గురించి కేవలం whatsapp లో మాత్రమే తెలుసు. పరిచయం లేదు. గత 4 సంవత్సరాలనుండి మీ కార్యక్రమాలు, సేవలు, సహాయ సహకారాలు వాట్సాప్ ద్వారానే చూస్తున్నాను. అనుకోకుండా బ్రాహ్మణ పెద్దల రచ్చబండ లో మెంబెర్ అవడానికి లింక్ దొరికింది.
మొదట్లో మీ ఆడియో మెసేజెస్ వినేటప్పుడు (క్షమించండి) మీకు కొంచెం గర్వం, అహంకారం ఉన్నాయేమో అనుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత గ్రూప్ నుండి ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను కూడా.కానీ తర్వాత, తర్వాత మిమ్మల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే త్రివిక్రముడి లాగా మీ విశ్వరూపం కనిపిస్తోంది.
మీ మాటలు, ఆలోచనలు, ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు, మీరు స్వయంగా సహాయ, సహకారాలు అందించే తీరు అనితర సాధ్యం. మీ EQ (emotional quotient) ఏ స్థాయిలో వున్నదో ఊహించడం కష్టం. బహుశా ఆ దేవుడు మీ శ్రమని చూసి ఇవన్నీ ఇచ్చేసి ఉంటాడు.
నాకు మీతో ఏదైనా పని కానీ, అవసరం కానీ ఉండి, ఇదంతా వ్రాయడం లేదు. మీ మహోన్నత వ్యక్తిత్వం చూస్తూ ఆగలేక వ్రాస్తున్నాను.
మీకు ఆ దేవదేవుడు ఇంకా, ఇంకా ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…. నమస్తే.
రాఘవ రావు గానుగపాటి (+91 88850 75789)
===========
గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ప్రకటన నంబర్ 0505/ మే 5 2023
సోదర బ్రాహ్మణ సంఘాల వారికి విజ్ఞప్తి
బ్రాహ్మణ సంఘాలను కూడా బలోపేతం చేసుకోవాలి అన్న సంకల్పంతోని , ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సంఘాలలో కొన్ని సంఘాల వద్ద మాత్రమే ఆర్ధిక పరిపుష్టి ఉందని తెలియ చేస్తున్నాను .. కొన్ని సంఘాలకు అసలు కార్యాలయాలు కూడా లేని పరిస్థితి. ఇది మనం అందరం ఆలోచించాలి. ఉదాహరణకు : వనస్థలిపురం బ్రాహ్మిణ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి స్వంత స్థలం ఈమధ్యనే కొన్నారు, మరియు సుమారు కొన్ని లక్షల రూపాయలు వారి వద్ద డిపాజిట్ రూపంలో ఉన్నాయి. డబ్బు ఎలా ఉందొ బాడీ కూడా అలాగే స్ట్రాంగ్ గా ఉంది. నాలు దశాబ్దాల చరిత్ర ఉన్న సంస్థ అది. ఇదంతా ఎందుకు అనంటే .. నిన్న మన మౌలాలి బ్రాహ్మణ సంఘం వారు వచ్చినప్పుడు కూడా మా సంఘం వద్ద సుమారు 5+ లక్షలు డిపాజిట్ ఉన్నాయి అని చెప్పినారు, చాల సంతోషం అని తెలియ చేశాను.
ఐతే రాష్ట్రంలో సుమారు 250 పైచిలుకు బ్రాహ్మణ సంఘాలు వివిధ రకాలుగా బ్రాహ్మణ సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక దాతల విషయానికి వస్తే , ఎవరి దాతలు వారికి ఉన్నారు, కొత్తగా కూడా పరిచయం అవుతూ ఉంటారు. ఒక సంఘం కార్యాచరణం రూపొందించి దానికి తగిన నిధులు ఏర్పాటు చేసుకుని సేవలు చెయ్యడం అనేది చాల కష్టమైన పని, అలాంటిది ఎన్నో సంఘాలు ఎన్నో సేవలను చేస్తూ పోతూ ఉన్నారు,
సంఘాలకు ఉన్న అత్యంత కష్టతరమైన విషయం ఏమిటంటే : లబ్ది దారులను ఎంపిక చెయ్యడం., వారికి సేవలు అందించడం. సహజంగా బ్రాహ్మణ సేవ అనంటే పేద, మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల వారికి మనం సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ స్మార్ట్ ఫోన్ కల్గి ఉండి , ఎంతోకొంత ఆదాయం ఉన్న వారు మనం చేసే సహాయానికి చేతులు చాపడం , మనం సహాయం చెయ్యకపోతే దుమ్మెత్తి పోయడం నేటి పరిస్థితి .. నోటికి వచ్చినట్లు మాట్లాడే ఆవేశ పరులు కూడా ఉన్నారు, ఆపై ఎలా చేస్తావో చూస్తాను అని మరీ ఛాలెంజి కూడా చేసే వారు ఉన్నారు, జేబులో రూపాయ ఉండదు కానీ ఆవేశానికి మాత్రమే ఏమాత్రం తగ్గేది లేదు. ఇలాంటి సమాజం లో మనం ఎవరు పేద, ఎవరు అర్హులు అన్న విషయం ఆలోచించాలి. వారిని మనం ఎంపిక చేసి సహాయాలు అందించాలి , సహాయం చెయ్యక పొతే మనలను ఇబ్బంది పెడుతారు అన్న విషయంలో మీరు కాంప్రమైజ్ ఐతే జీవితాంతం బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటారు. కనుక సంఘం , సభ్యలు స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామో వారికి మాత్రమే సహాయం చెయ్యాలి , అప్పుడే అపాత్ర దానం అవ్వకుండా ఉంటుంది.
ఇక సంఘాలను బలోపేతం చేసుకోవడం – నా పాత్ర విషయం లో
Global Brahmins Welfare Association
ద్వారా సహకారం పొందేందుకు కొన్ని కండిషన్లు పెట్టుకున్నాను.
ఏ అవసరం ఉన్నా , ఏ సహాయం కావాలి అన్నా కూడా రచ్చబండ లో సంఘం లెటర్ పాడ్ పై లేఖ పెట్టాలి
Letter Pad లో సంస్థ logo మొత్తం సభ్యుల పేర్లు , ఫోన్ నంబర్లు తప్పని సరిగా ఉండాలి
ముఖ్యంగా సంఘానికి ప్రత్యేక కార్యాలయం తప్పని సరిగా ఉండాలి., కార్యాలయం లేని సంఘాలకు సహాయం చెయ్యడం కష్టం. ఒక ఐటెం ఇచ్చినప్పుడు సంఘం కార్యాలయం లో ఉండాలి, లేకపోతె, రేపు మరో నాయకుడు వచ్చినప్పుడు మేము ఇచ్చిన ఐటెమ్స్, వారికి హ్యాండ్ అవర్ చెయ్యకుండా పొతే, మేము చేసిన సహాయానికి ఉపయోగం ఉండదు.
ఇవన్నీ ఎందుకు అనంటే, బ్రాహ్మణ అభివృద్ధికి మేము చాలా మంది దాతల కు నచ్చ చెప్పి మన సంఘాలకు సహకారం అందిస్తే అది కొంతమంది దుర్వినియోగం చేస్తే, నిజాయితీగా పని చేసే వారికి ఇబ్బంది కల్గుతుంది. కనుక తప్పని సరిగా ఈ కండిషన్ లు పాటించిన వారు మాతో సహకారం పొందవచ్చు.
కనుక ఇంట్లో సంఘాన్ని నడిపే వారు దయచేసి మాకు దరఖాస్తు పెట్టక0డి. Letter Pad పై మీకు కావాల్సిన వస్తువులు, ఇంకా ఏమైనా కావాలి అంటే వ్రాసి మాకు Whatsapp చేయండి.
మా సహకారం కోరే సంఘాలు తప్పని సరిగా రచ్చబండ గ్రూపులో ఉండాలి, బ్రాహ్మణ అభివృద్ధికి పాటు పడాల్సి ఉంటుంది.
వ్యక్తి స్వార్థం ఉన్న వారు మా సహాయం/ సహకారం కోరిక0డి , సంఘం బలోపేతం కావాలి అంటే అద్దె ఐన స్వంతం అయినా ఎదో ఒక కార్యాలయం తప్పని సరి. ఇండ్లలో చేస్తే చాల మంది సభ్యులుగా చేరే అవకాశం లేదు . ఈ విషయంలో నేను ఎక్కువగా చెప్పరాదు, ఎవరియూ సంఘం కట్టుబాట్లు వారివి.
కొన్ని సందర్భాలలో ఐటెమ్స్, సరకులు, ధన సహాయం లాంటివి కూడా నేను చేస్తూనే ఉన్నాను, బ్రాహ్మణ సంఘాలు అన్ని బాగా బలోపేతం కావాలి అన్నది నా ఆకాంక్ష. మీరు అందరు నా సోదర సమానులు , మీరు నాతొ ఏ విషయం ఐన షేర్ చేసుకోవచ్చు.
నా అలవాటు ఏమిటంటే : ఏదైనా కార్యక్రమం చేస్తే వారికి ఫోన్ చేసి నేను ఏదైనా చెయ్యాలా అని అడుగుతూనే ఉంటాను , అది నా ధర్మం.
కనుక మనం మనం సహాయ సహకారాలు అందించుకొనే విషయంలో అందరు ఒకటే , ఒకే కుటుంబం. ఒకవేళ నాకు కూడా ఎవరైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వొచ్చు .. తప్పేమి లేదు .. పని మందికి ఉపయోగ పడేది నాకు ఇష్టం,
బ్రాహ్మణ శ్రేయోభిలాషి
గిరి ప్రసాద్ శర్మ కళ్లే
Founder CEO.
Global Brahmins Welfare Association
NOTICE BOARD
ఈ కండిషన్ లు రాజ్ మోహన్, మరియు కృష్ణ మోహన్ కు ప్రస్తుతానికి వర్తించవు .. కారణం వారు నేను కండిషన్ లు పెట్టక ముందే నన్ను అడిగారు కనుక , వారు అడిగిన సౌండ్ సిస్టం వారికి అందచేస్తాము. శుభం భూయాత్
4TH MAY 2023 : గ్లోబల్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సంచాలకులు శ్రీ కళ్ళే గిరి ప్రసాద్ శర్మ గారు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మౌలాలి జరుపుచున్నటువంటి సామూహిక ఉపనయనములలో పాల్గొనుచున్న వటువులకు దీక్షా వస్త్రములు అందజేసినారు.
వారి సహాయమునకు సంఘం తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.
ఉపనయనములు తేది 07-05-2023 ఆదివారం
వేదిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం (కైలాసగిరి )మౌలాలి
ఇట్లు
CJ Murthy
President
T. Sumitradevi
General Secretary


4th MAY 2023 వందేమాతరం. శ్రీధర స్వామి గారి కుటుంబం, బి ఎస్ ట్రాన్స్ పోర్ట్ అధినేతలు. చాలా బస్సులు ఉండేవి. హిందూపురంలొ దానకర్ణులుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. శ్రీధర స్వామి గారి తమ్ముడు విద్యాసాగర్ 1987 నుండి 1992వరకు నేరుగా ప్రజలతో ఎన్నుకొబడ్డ హిందూపురం పురపాలక సంఘాధ్యక్షులు. 1987లొ జరిగిన పురపాలక సంఘాల ఎన్నికలలొ 112 లొ కేవలం పది పన్నెండు మంది మాత్రమే తెలుగు దేశంవారు ఎన్నుకొబడ్డారు. వారిలో ఒకరు హిందూపురం విద్యాసాగర్ గారు. ఇప్పటికి తెలుగు దేశం పార్టీకి విధేయులుగా ఉన్నారు. కల్కూర, కర్నూలు.
+91 94402 92979
KURNOOL Kalkura garu
4TH MAY 2023
శ్రీ కళ్ళె గిరిప్రసాద్ శర్మ గారు
గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బర్కత్పురా గారికి…🙏
విషయము: సమావేశాలు నిర్వహణ కొరకు సౌండ్ బాక్సులు ఇప్పించుటకొరకు విన్నపం….
మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ నిర్వహించే వివాహ పరిచయ వేదికలు , సామూహిక ఉపనయనాలు , సభలు, సమావేశాలకు అనువుగా… అంటే ఒక వంద నుండి నూటయాభై మంది వరకు పాల్గొనే సమావేశాలకు, వివాహ పరిచయ వేదికలకు, సామూహిక ఉపనయనాలకు అద్దె బాక్సులు తెచ్చుకోలేక, బాక్సులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా ఎవరికి సరిగా వినిపించక చాలా ఇబ్బందులు ఎదురు కొంటూన్నాము.
కావున మాకు రెండు కార్డ్ లెస్ మైకుల సెట్ తో సహా సౌండ్ బాక్స్ లు ఇప్పించగలరని కోరుతున్నాము.
ఇట్లు
వెల్డండ బల్వంత రావు
అధ్యక్షులు,
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ
TBSS, Regd.No. 934/2013,
Beside : మోర్ సూపర్ మార్కెట్,
గాయత్రి నగర్, జిల్లెల్ల గూడ
హైదరాబాద్ -500097.
మొబైల్ : 7799233141.
4TH MAY 2023
శ్రీ కళ్ళె గిరిప్రసాద్ శర్మ గారు
గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బర్కత్పురా గారికి…
విషయము: సమావేశాలు నిర్వహణ కొరకు సౌండ్ బాక్సులు ఇప్పించుటకొరకు విన్నపం.
మా శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం నిర్వహించే భజనలు, సంకీర్తనలు, సభలు, సమావేశాలకు అనువుగా… అంటే ఒక యాబై నుండి వంద మంది వరకు పాల్గొనే సమావేశాలకు అద్దె బాక్సులు తెచ్చుకోలేక, బాక్సులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా ఎవరికి సరిగా వినిపించక చాలా ఇబ్బందులు ఎదుర్కొంపున్నాము.
కావున మాకు రెండు కార్డ్ లెస్ మైకుల సెట్ తో సహా సౌండ్ బాక్స్ లు ఇప్పించగలరని కోరుతున్నాము.
ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
అధ్యక్షులు
శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం
సూరారం కాలనీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా

Granted… pl collect on 10th I’ll come back on 9th to Hyderabad.
and
ఇంకా ఏవైనా సంఘాలకు కావాలి అంటే తెలియ చేయండి
ధన్యవాదములు
మీ
గిరి ప్రసాద్ శర్మ కళ్లే



1ST MAY 2023 మాదిరాజు వారు నిర్మిస్తున్న బ్రాహ్మణ భవన్ ను హైదరాబాద్ గిరిప్రసాద్ శర్మ గారు సందర్శించడం జరిగింది. తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు భవన నిర్మాణం పనులు పూర్తి చేయునిమిత్తము వారు 150 బస్తాలు సిమెంట్ మరియు 300 మంది కి వంట చేయుటకు అవసరమైన వంట పాత్రలు ఇస్తానని చెప్పారు వారికి మనః పూర్వక ధనయవాదములు. ఈ కార్యక్రమము ఖమ్మం నగర శాఖ వారి ఆధ్వర్యంలో జరిగినది.
1ST MAY 2023. అందరికీ నమస్కారం చాలా బాధాకరమైన విషయం .మన సోదరులు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణు గారి మాతృమూర్తి ఇప్పుడే మరణించారని తెలిసింది ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను.

ఖమ్మం పర్యటన వివరాలు
ఏప్రిల్ 30 ఆదివారం 2023
మూడు రోజుల క్రితం ఖమ్మం లో అపరకర్మల భవనం తుది మెరుగులు దిద్దుకుంటున్నది, కొంత సహకారం అవసరం అని మాదిరాజు కుటుంబ సభ్యులు ఒక పోస్ట్ చెయ్యడం తో , అప్పటికి అప్పుడు యాభై బ్యాగుల సిమెంట్ పంపుతాము అని బ్రాహ్మణ సంక్షేమ భవన్ తరపున ప్రకటించాము.
తదుపరి రాధాకృష్ణ గారితో మాట్లాడినపుడు .. అన్నా, ఒకసారి విజిట్ చెయ్యండి అని వారు అనడం తో ఈరోజు ఉదయం ఖమ్మం వెళ్లాను , అందరు చాల బాగా రిసీవ్ చేసుకున్నారు .. ముందుగా నియోగి సంఘం రామకృష్ణ గారి ఇంటికి వెళ్లి కాఫీ తాగి తర్వాత భవనం వైపు వెళ్ళాము. అక్కడ అందరు వచ్చారు ..
భవనం చాల అద్భుతంగా నిర్మించారు .. తుది మెరుగులు దిద్దుకుంటున్నది. సంపూర్ణ ముగా సమస్త బ్రాహ్మణ కుటుంబాలకు తక్కువ ధరలో అక్కడ అపరకర్మలు నిర్వహించాలని వారు చెప్పడం నాకు సంతోషం అనిపించింది. కష్టపడి సుమారు 80 లక్షల మేరకు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టి మన సమాజానికి అందించిన సందర్భంలో మాదిరాజు కుటుంబం వారికి మా అభినందనలు. 💐💐💐
ఇక అక్కడకి వెళ్ళాక .. వారు చెప్పిన లెక్కల ప్రకారం .. సుమారు 140 బాగ్ ల సిమెంట్, ఒక లారీ ఇసుక , లేబర్ ఖర్చులు ఉన్నాయి అన్ని అన్నారు ., కనుక నేను మొన్న అన్నట్లుగా 50 బాగ్ లు కాకుండా వారు అడిగిన 140 బాగ్ లకు మరో పది వేసి మొత్తం 150 బాగ్ లు సిమెంట్ ఇస్తామని చెప్పాము, అలాగే కిచెన్ బాగా కట్టారు .. బయట నుండి వంట సామాన్లు తేవడం తీసుకు వెళ్లడం వల్ల కొంత ఇబ్బంది కనుక సుమారు 300 మందికి వంట చెయ్యాలి అంటే మూడు బర్నర్ల కమర్షియల్ స్టవ్ , కమర్షియల్ మిక్సీ (10 కిలోలు ఒకే సారి వెయ్యొచ్చు) , మరియు మొత్తం వంట సామాన్లు, గరిటెలు, స్టీల్ బకీటు లు, బేసన్ లు అన్ని ఇస్తామని చెప్పినాము. వారికి ఈ వారం లో అన్ని పంపుతాము.
అలాగే అడ్మినిస్ట్రేషన్ మరియు అభివృద్ధి, కార్యాచరణ , నిర్వహణ విషయాలు మొత్తం ఈరోజు చర్చ చెయ్యడం జరిగింది. ఒక సంస్థ అభివృద్ధి కావాలి అంటే కొంత కమిట్ మెంట్ ఉండాలి .. అది ఉన్న సంఘాలు ఎల్లప్పుడూ ఆదరణ పొందుతాయి.
జిల్లాల్లో ఇలా మన కుటుంబాలకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలని అనుకుంటే ఏ సంఘం వారికైనా మా సహకారం అందిస్తాము అని తెలియ చేస్తున్నాను.
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
వ్యవస్థాపక అధ్యక్షులు
గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
హైదరాబాద్ .


FREE AMBULANCE SERVICES AT HYDERABAD FOR POOR /MIDDLE CLASS BRAHMIN FAMILIES. WORKS ROUND THE CLOCK. WHATSAPP US IF REQUIRED THIS FREE SERVICE
WHATSAPP : 9701609689

*12TH APRIL 2022*
9AM SERVICE POINT
*SREE KARMANGHAT HANUMAN TEMPLE*
Giri Prasad Sarma Kalle
Founder President


Free Boarding and Lodging for Students for their examinations or Brahmin Paitents for their hospital visit. as per their documentation evidence /proof they will stay with us @ free of cost. We will provide Free Carrier/Meals also for their places.
But General Visitor Brahmins /personal visitors Room all charges applicable.
Giri Prasad Sarma Kalle
Founder President

చిన్న వయసులో మంచి దారిలో పయనిస్తూ , ఒక సిధ్ధాంతిగా తయారు అవ్వడం అనేది సామాన్య మైన విషయం కాదు, అలాంటిది పంచాంగ కర్త , సిధ్ధాంతి మరియు జ్యోతిష పండితునిగా ఎదిగి ఏకంగా మైసూరు దత్తపీఠం మా గణపతి స్వామీజి చేత ప్రశంసలు అందుకుని ఆశీర్వచనం అందుకున్న చిరంజీవి మన నరేష్ కులకర్ణి శర్మ , అందుకని *బ్రాహ్మణ సంక్షేమ భవన్ నుండి ప్రత్యేక మెమెంటో ద్వారా తన సేవలను మరియు గుర్తింపుకు చిహ్నముగా ప్రేమతో సత్కరించడం జరిగింది
శుభం భూయాత్
గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
వ్యవస్థాపక అధ్యక్షులు
బ్రాహ్మణ సంక్షేమ భవన్
Giri Prasad Sarma Kalle
Founder President


राष्ट्रीय राजधानी नई दिल्ली में ऐतिहासिक राष्ट्रीय ब्राह्मण महासम्मेलन सम्पन्न
दिनांक 27 मार्च 2022 , दिल्ली कर्णाटक संघ सभागार , राव तुला राम मार्ग में अखिल भारतवर्षीय श्रीचौरासिया ब्राह्मण महासभा (पंजी.) के शताब्दी समारोह के अंतर्गत भारत की 16 अन्य राष्ट्रिय ब्राह्मण संस्थाओं के प्रतिनिधियों के सान्निध्य में(जिनमें २ अंतरराष्ट्रीय स्तर पर कार्यरत हैं) राष्ट्रिय ब्राह्मण महासम्मेलन का भव्य आयोजन किया गया . ...इस महासम्मेलन में पूर्व घोषित प्रमुख विचारणीय विषय इस प्रकार थे : १. ब्राह्मण समाज की वर्तमान समस्याएँ एवं निदान , 2. राष्ट्रिय ब्राह्मण आयोग का गठन , 3. संविधान की धारा (30) का धारा (22) के अनुसार संशोधन अथवा समाप्ति , 4. राष्ट्रिय ब्राह्मण समन्वय समिति /प्रतिनिधि सभा की स्थापना 5. श्री परशुराम राष्ट्रिय वेद विद्यालय एवं शास्त्र अनुसंधान संसथान की स्थापना सत्र का प्रारंभ में भारतीय वादय यंत्रों के द्वारा प्रभावशाली संगीत ध्वनी के द्वारा सभागार में उपस्थित सभी आगंतुकों को मंत्र मुग्ध कर दिया . सभी को केसर, चन्दन का तिलक करके प्रवेश कराया गया. मंचासीन विशिष्ट अतिथियों के स्वागत सम्मान के समय सभागार में उपस्थित देवियों एवं सज्जनों का पुष्प वर्षा करके सम्मान किया गया मुख्य संयोजक एवं संचालक इंजीनियर ओमप्रकाश वशिष्ठ ने कार्यक्रम के प्रारंभ की विधिवत घोषणा करते हुए अखिल भारतवर्षीय श्रीचौरासिया ब्राह्मण महासभा (पंजी.) के राष्ट्रिय अध्यक्ष पंडित डी डी शर्मा जी द्वारा भगवान् परशुराम पूजन कराया गया तथा उद्घाटनकर्ता प्रोफेसर राकेश कुमार पाण्डेय जी को दीप प्रज्वलन हेतु मंच पर आमंत्रित किया गया , स्वागत अध्यक्ष परमेश्वर प्रशाद कौशिक जी ने इन दोनों के साथ मिलकर दीप प्रज्ज्वलन की प्रक्रिया को सम्पादित किया । श्रीमान पं डी डी शर्माजी को महासम्मेलन की अध्यक्षता में कार्यक्रम आगे बढ़ा।विभिन्न ब्राह्मण संस्थाओं से पधारे मंचासीन विभूतियों को शाल, अंगवस्त्र प्रदान करके सम्मानित किया गया जिनमे डॉक्टर कुलदीप शर्मा (जम्मू), राष्ट्रिय महामंत्री (ब्राह्मण आर्गेनाईजेशन ऑफ़ इंडिया), पंडित देव दत्त शर्मा (आईएएस), राष्ट्रिय महामंत्री , राष्ट्रिय परशुराम परिषद्, पंडित शरद चन्द्र पाण्डेय (राष्ट्रिय महामंत्री- अखिल भारतीय ब्राह्मण एकता परिषद्), पंडित रविन्द्र रैना (फरीदाबाद), संयोजक -कश्मीरी पंडित समाज, डॉक्टर वी, डी शर्मा (उत्तराखंड), प्रचार मंत्री- ब्राह्मण समाज उत्थान परिषद्, पंडित मनोज पालीवाल (जोधपुर), अखिल भारत पालीवाल ब्राह्मण संघ, कर्नल अमित दत्ता (मोहयाल ब्राह्मण सभा प्रतिनिधि), एडवोकेट रवि गौड़, स्थापनकर्ता एवं समन्वयक दी गौर फाउंडेशन कानपुर। भारतीय नेपाली ब्राह्मण समिति के प्रतिनिधि श्री पं बाबूलाल खनाल, विश्व ब्राह्मण संघ के संस्थापक अध्यक्ष पंडित मांगे राम शर्मा जी , श्री गिरी प्रसाद शर्मा (हेदराबाद), संस्थापक अध्यक्ष - ग्लोबल ब्राह्मण हेल्प डेस्क, रिभुकांत गोस्वामी , दी आल इंडिया ब्राह्मण सभा , श्री संदीप चतुर्वेदी प्रतिनिधि अखिल ब्राह्मण उत्थान महसभा- कुमाऊं मण्डल,श्री सी एम् नागराजा जी प्रतिनिधि कर्णाटक ब्राह्मण संघ आदि थे। इसके उपरान्त संयोजक -संचालक श्री ओमप्रकाश वशिष्ठ जी ने अखिलभारतवर्षीय श्री चौरासिया ब्राह्मण महासभा की और से राष्ट्रिय महामंत्री पंडित प्रदीप शर्मा (एडवोकेट) को आयोजक संगठन के परिचय के लिए उद्बोधन हेतु आमंत्रित किया, जिन्होंने श्रीचौरासिया ब्राह्मणों के इतिहास एवं गौरव पर प्रकाश डाला . महासभा द्वारा चलायी जा रही समाज कल्याण योजनाओं के बारे में बताया तथा महासभा की धरोहर के विषय में जानकारी प्रदान की . तथा कोरोना संकट काल में भी अपने समाज की मदद से प्रधानमंत्री केयर फण्ड में 5 लाख 4 हज़ार रूपये की दान राशी दी. । इसके उपरान्त संयोजक एवं संचालक पंडित ओमप्रकाश वशिष्ठ ने कार्यक्रम के उद्घाटनकर्ता प्रोफेसर राकेश कुमार पाण्डेय जी,पूर्व कुलपति श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालय को आमंत्रित किया गया। जिन्होंने अपने ओजस्वी भाषण में भारत की व्याख्या एवं वेदों को संस्कृति का मूल आधार बताया, और इस बात पर विशेष जोर दिया की भारतीय संस्कृति को बचाने में ब्राह्मणों का विशेष योगदान है . उन्होंने एक हास्य प्रसंग कहकर वातावरण को थोडा सहज करने का प्रयास किया “ ब्राह्मण ठाकुर नाऊ, आपस में देख गुर्राऊ” , तथा ब्राह्मणों का दर्द भी बयान किया कि सरकार मस्जिद, गिरिजाघर और गुरुद्वारों से उनकी आय नहीं लेती जबकि मंदिरों से लेती है . वहीँ दूसरी और पुजारियों को सरकार की और से कोई आर्थिक मदद नहीं होती और अन्य को देती है .। आयोजन समिति ,अखिल भारतवर्षीय श्रीचौरासिया ब्राह्मण महासभा (पंजीकृत) ने सभी विशिष्ट विभूतियों को ब्राह्मण गौरव सम्मान से सम्मानित किया। आमंत्रित ब्राह्मण संगठनों के व्दारा संबोधन करने के क्रम में सर्व प्रथम कश्मीरी पंडित समाज के पंडित रविन्दर रैना जी ने कश्मीरी पंडित समाज के पलायन का शब्द चित्र साझा करके देश के सभी ब्राह्मण संगठनों को सावधान किया और एकता तथा सशक्त होने का आह्वान। इनके उपरान्त उत्तराखंड ब्राह्मण समाज उत्थान परिषद् के प्रचार मंत्री श्री वी डी शर्मा जी ने अपनी बात रखी और बताया कि एकजुट होकर ही हम अपनी बात सरकार तक पहुंचा सकते हैं और मनवा सकते हैं. उन्होंने आयोजन के मुख्य संयोजक श्री ओमप्रकाश वशिष्ठ जी को शाल अर्पण कर सम्मानित किया. । अब कर्नल दत्ता जो मोह्याल ब्राह्मण सभा का प्रतिनिधित्व कर रहे थे , ने आकर मोह्याल ब्राह्मणों के इतिहास एवं गौरव पर अपने विचार रखे और कहा कि देश की रक्षा में मोह्याल ब्राह्मणों का अभूतपूर्व योगदान रहा है , आज भी हम देखते हैं बक्शी, दत्ता, आदि सरनेम आपको देश की सेना में वरिष्ठ पदों पर देखे जाते रहे हैं. ।इनके बाद भारतीय नेपाली ब्राह्मण समाज के प्रतिनिधि श्री पं बाबूलाल खनाल जी को आमंत्रित किया जिन्होंने संक्षिप्त में संस्कृत भाषा में महासम्मेलन के उद्देश्यों का समर्थन किया।. इनके उपरान्त देवज्ञ वेणीमाधव गोस्वामी जी के पुत्र (जो उनके स्थान पर पधारे थे) को आमंत्रित किया जिन्होंने अपने ओजस्वी भाषण में ब्रह्मनत्व एवं गुरु ब्रहस्पति देव पर अपने विचार रखे और , ब्राह्मण शक्ति का आवाहन किया . ।इनके बाद तेलंगाना से पधारे ग्लोबल ब्राह्मण डेस्क (Global Brahman Help Desk) के संस्थापक श्री गिरीप्रसाद शर्मा जी को आमंत्रित किया गया जिन्होंने अपनी संस्था द्वारा ब्राह्मणों के उत्त्थान में किये जा रहे कार्यों को विस्तार से बताया और भारत के किसी भी कोने में रह रहे ब्राह्मण , जिसे उच्च शिक्षा की आवश्यकता है, को अपने संस्था में आमंत्रित किया , यदि आने जाने का व्यय भी करने में वह बालक असमर्थ है तब उसकी भी व्यवस्था का आश्वसान दिया, जिसको करतल ध्वनी से भूरी भूरी प्रसंशा मिली. । उन्होंने समन्वय समिति की अगली बैठक हैदराबाद में करने की घोषणा की और सभी को उसमे आमंत्रित किया , जिसकी पूरी व्यवस्था उनकी संस्था करेगी । .इनके बाद अखिल भारतीय ब्राह्मण एकता परिषद् के महामंत्री श्री शरद चन्द्र पाण्डेय को अपनी बात रखने के लिए बुलाया गया , जिन्होंने स्पष्ट किया कि आज ब्राह्मणों में अपने को उपेक्षित पाया जाने के कारण बहुत कोलाहल है जिसे आज की विशाल उपस्तिथि सिद्ध करती है .। जब हम चैतन्यता को तिरोहित कर देंगे तब ब्राह्मणों के प्रति उपेक्षा स्वाभाविक है . ।जब तक ब्राह्मण संगठित नहीं होगा उत्थान होने संभव नहीं है . इनके बाद अखिल भारतीय पालीवाल ब्राह्मण सभा से पंडित मनोज पालीवाल को सम्मानित किया गया , और ब्राह्मण आर्गेनाईजेशन ऑफ़ इंडिया के राष्ट्रिय महामंत्री डॉक्टर कुलदीप शर्मा (जम्मू) को अपने वक्तव्य प्रस्तुत करने के लिए आमंत्रित किया जिन्होंने कहा की “चला था अकेला मंजिल की ओर, साथी मिलते गया और कारवां बनता गया’ उनका यह इशारा श्री ओमप्रकाश वशिष्ठ जी की और था .।उन्होंने कहा की भारत में पहले मुग़ल आये, फिर अँगरेज़ , सभी ने ब्राह्मणों को बुद्धिमान माना. इतिहास गवाह है कि ज्ञानी बड़े बन रहे हैं छोटा कोई नहीं बनना चाहता , और कहा कि यदि सभी ब्राह्मणों का भला होता है तो मै अपने को सबसे छोटा इस भरी सभा में कहता हूँ.। जातिवाद हावी हो रहा है , पहले हम पंडित जी थे और माफ़ मारिये अब “ओय पंडित” होने लगा है. उन्होंने भी महासभा द्वारा महासम्मेलन के सभी पांच बिन्दुओं का समर्थन किया । अब सेवानिवृत आई एएस अधिकारी पंडित देवदत्त शर्मा जो राष्ट्रिय परशुराम परिषद् के राष्ट्रिय महामंत्री हैं, ने अपने विचार साझा किये उन्होंने ब्राह्मणों की गरिमा बताते हुए कहा की बाबा तुलसी दास ने भी रामायण में ब्राह्मणों की वैभवता का बखान किया और “वन्दयुं प्रथम महिसुर चरना” सर्वप्रथम ब्राह्मणों की वंदना की .यदि हम भारत का इतिहास उठाकर देखें तब स्वतंत्रता सेनानियों की एक लम्बी लिस्ट हमें बतायेंगी की स्वतंत्रता संग्राम में ब्राह्मणों का क्या योगदान रहा . श्री चन्द्रशेखर आज़ाद, पंडित मदन मोहन मालवीय , तात्या टोपे, लक्ष्मी बाई आदि . भगवान् राम ने सभी ब्राह्मण गुरुओं का सम्मान किया , दी कश्मीर फाइल का भी उन्होंने जिक्र किया . नौकरी, शिक्षा में रिजर्वेशन के कारन ब्राह्मण उपेक्षित होता जा रहा है जो दुर्भाग्यपूर्ण है , हमें मिलकर हल निकलना होगा , ब्राह्मण परिवारों की चिंता व्यक्त करते हुए बताया की अच्छे पड़ेलिखे युवक युवतियां आज चपरासी, माली, ड्राईवर और यहाँ तक कि सफाई कर्मचारी के लिए भी आवेदन करने लगे हैं , जो विचारणीय है . इन्होने भी पाँचों बिन्दुओं का पुरजोर समर्थन किया और हमें संवैधानिक अधिकार मिले , इसके प्रति अपना पूर्ण समर्पण एवं समर्थन दिया. साथ ही इन्होने यह चिंता भी व्यक्त की कि अब ब्राह्मण परिवारों के बच्चे अपने लिए योग्य वर-वधु अपने समाज में ही चयन करने के स्थान पर बहार से कर रहे हैं , जिसपर हमें मंथन करने की आवश्यकता है . अब विश्व ब्राह्मण संगठन के संस्थापक पंडित मांगेराम शर्मा जी को आमंत्रित किया जिन्होंने अपनी संस्था द्वारा ब्राह्मणों के उत्तथान में किये जा रहे कार्यों को बताया और चिता व्यक्त करते हुए कहा कि ब्राह्मण हजारों सीटों पर केवल वोट तो डाल सकता है किन्तु स्वयं चुनाव नहीं लड़ सकता ( आरक्षित क्षेत्रों में) यह कितना भद्दा मज़ाक लगता है , आज ब्राह्मण परिवारों का पलायन हो रहा है और वे विदेशों में जाकर उच्च शिक्षा और रोज़गार के अवसर तलाश रहे हैं , इसी बीच पंडित मांगे राम जी ने अनुराधा प्रकाशन द्वारा प्रकाशित पुस्तक “पुरुष सूक्त” का लोकार्पण किया , पुस्तक लेखक पंडित मुनिराज शर्मा (जो विश्व ब्राह्मण संगठन के राष्ट्रिय उपाध्यक्ष हैं), संपादक मनमोहन शर्मा ने सभी विभूतियों को ‘पुरुष सुक्क्त’ पुस्तक एवं राष्ट्रिय पाक्षिक पत्र “उत्कर्ष मेल’ की एक प्रति भेंट की. । इसके बाद महासम्मेलन में प्रस्तुत पांचों विषयों पर मुख्य संयोजक ओमप्रकाश वशिष्ठ जी ने प्रस्ताव रख्खें जिसको सभी ने अपने हाथ उठाकर पाँचों बिन्दुओं का समर्थन कियाऔर सभी प्रस्ताव कर्तल ध्वनि और जयघोष से पारित हुए।सभी ने आज जागृत मशाल को अब जलते रहने का वचन भी दिया .। आयोजन समिति के कुशल प्रबंधन, सञ्चालन और नाश्ते, भोजन की व्यवस्था की सभी ने भूरी भूरी प्रशंशा की . मनमोहन शर्मा ‘शरण’ (संपादक) कार्यक्रम की झलकियां संलंग्न है
>21 మార్చ్ , 2022 రోజున
*మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం*
ఉంటుంది ..
వేదిక : బ్రాహ్మణ సంక్షేమ భవన్
అందరు రావచ్చు ..
అదే రోజు శిక్షణ ఇచ్చుటపై ప్రకటన ఉంటుంది
*బ్రహ్మశ్రీ నరేష్ కులకర్ణి సిధ్ధాంతి గారు*
=====================
*వారానికి ఒక పూట శిక్షణ*
*రుద్రాభిషేకము – నమకం – చమకం – పురుష సూక్తము ఇత్యాది మంత్రములలో నాలుగు గంటల పాటు శిక్షణ*
ఉదయం 10 గంటలకు హాజరు అవ్వాలి
మ 2 వరకు శిక్షణ మరియు భోజనము
*అర్హత*
నిత్య సంధ్యావందనం చేయువారు
నిత్యా పూజ విధానం చెయ్యాలి అనుకునే వారు
మంత్ర స్పష్టత కోరుకునే వారు
బ్రాహ్మణులలో నాలుగు శాఖల వారు.
Bramhin Welfare Bhavan
Hyderabad – Telangana
BRAHMANA KALYANA LAKSHMI PATHAKAM :
Financial and /or material assistance for marriage of bride from a poor family. Any poor brahmin family in both Telugu States can apply for this assistance. Please provide all the details as per the enclosed form. After considering the details provided and after enquiry the assistance will be decided and will be informed to you.
(Strictly no assistance for intercaste marriages)
(పేద బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్ల వివాహానికి మా వంతు ధన లేదా వస్తు, లేదా భోజనాల వరకు సహాయం చేయబడును. వచ్చిన సమాచారం విచారించి అర్హులైన వారికి మాత్రమే ఈ సహాయం అందుతుంది)
Please send :
1. Fill the following form and send
2. Send wedding Card and
3. Bride’s Photo along with parents.
To,
Kalle Giriprasad Sarma Garu,
Brahmins Welfare Bhavan
Hyderabad
Sir,
Date :
Request for help for my daughter’s marriage.
Daughter’s Name:
Surname :
Date of birth :
Gotram :
Saakha :
Adress :
Nischitartham date :
Groom’s Name :
Surname :
Gotram :
Saakha :
groom’s profession:
Father’s Name :
Mother’s Name:
Mobile Number of parents :
Function Hall Name :
Date of Marriage :
Gathering – (Approx No. Of people) : ____
(Pelliki entamandi vastaru?)
Other important person’s name /reference :
====================
Send this information to Brahmin Welfare Bhavan,
through email : brahminsoffice@gmail.com or Whatsapp No. : 9701609689
___________
Please forward this message to poor bramhin families. Thank you

14th March, 2022
Preparing Lord Ganesh Statues with pure matti Program.. We purchased two moulds to provide Training purpose.

10TH MARCH 2022 :
Meeting Held with Tailoring Professional Brahmin Women, who arequired Sewing Machines. Brahmin Welfare Bhavan Sanctioned machines to 11 experienced women. Remaining women sugested to undergo Training at Andhra Mahila Sabha Nallakunta, Hyderabad. After training they will get free machine.

*డా పండిట్ మల్లాది మణి గారు రచించిన మంత్రేశ్వర విరచిత ఫల దీపిక అనే తెలుగు జ్యోతిష గ్రంథాన్ని ధ్వనీకరించే ప్రక్రియ జరుగుతున్నది*
*జ్యోతిషం పై అవగాహన మరియు ఉత్సాహం ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు*
*నమ్మమని కాదు, అందులో సూక్ష్మాలను తెలుసుకోవాల్సిన సందర్భం లో ఈ ప్రత్యేక గ్రూపు


5th March, 2022
మంచిరాజు రవి సేవలు చిరస్మరణీయం.
కాచిగూడ బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో సంతాప సభ నిర్వహించి గురువారం ఆకస్మిక మరణానికి గురైన బ్రాహ్మణ సేవా మిత్ర జెనెరల్ సెక్రటరీ కీ శే మంచిరాజు రవికి ఘన నివాళి అర్పించారు. మన్సూరాబాద్ లో నివాసం ఉంటున్న రవి ఆకస్మికముగా గుండెపోటు తో చనిపోయారు. బ్రాహ్మణ సేవలు చేస్తూ ఎందరికో ఆదర్శముగా నిలచిన యువకుడు 35 ఏళ్ల వయసులో చనిపోవడం పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. అయన పేరుపై ప్రత్యేక సేవను ప్రారంభిస్తామని బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రకటించింది. బ్రాహ్మణ సమాజానికి రవి లేని లోటు ఎంతోఉంటుందని తెలిపారు.
గిరి ప్రసాద్ శర్మ





5th March, 2022
కాచిగూడ లోని బ్రాహ్మణ సంక్షేమ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కన్నుల పండుగ గా జరిగింది .. నగరంలోని పలు ప్రాంతాల నుండి మహిళలు పాల్గొన్నారు .. డా సుహానిని గారి ఉచిత డెంటల్ కాంప్ , మరియు మహిళలకు ఉదయం 11 నుండే పోటీలు నిర్వహించారు. మ 1 నుండి రెండు వరకు రమణి రామాయణం దృశ్య రూపక ప్రదర్శన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త డా అనంత లక్ష్మి గారు వారి 12 మంది బృందం ప్రదర్శన ఇచ్చారు .. సాయంత్రం UK లో ఉంటూ ఎన్నో సేవలు చేస్తున్న శ్రీ హరి హృషీ కేష్ బోర్పట్ల గారికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం తో సభ ముగిసింది .. ఈ కార్యక్రమం లో మంగపతి రావ్ , హనుమంతాచారి , ప్రముఖ గాయనీమణులు స్వర్ణ మంగళం పల్లి, నిభానుపూడి శ్రీవాణి , డా కల్పవల్లి , సౌమ్య , తిరుమలశ్రీ మరియు సంస్థ వ్యవస్థాపకులు గిరి ప్రసాద్ శర్మ మరియు ఆయన సతీమణి శైలజ పాల్గొన్నారు.
కార్యక్రమానికి వచ్చిన మహిళలు అందరికి ప్రత్యేక కాటన్ చీరలు పంచిపెట్టారు గిరి ప్రసాద్ శర్మ













